వైసీపీ, బీజేపీ పగటి కలలు కంటున్నాయి!
రాష్ట్రంలో బీజేపీ రావాలని నడ్డా అంటున్నారు. ఈసారి 175 సీట్లు గెలవాలని సీఎం జగన్ కలలు కంటున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపడంలో పోటీపడుతున్నాయి. మోడీ బియ్యం.. జగన్ బియ్యం ఏంటీ ! బియ్యం ఏమన్నా వీళ్ల తాతల సొత్తా ! ప్రజల సొమ్ము ప్రజలకిస్తూ వీళ్ల పేర్లతో ప్రచారం చేసుకోవడమేంటని సీపీఎం రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబూరావు దుయ్యబట్టారు. ఇంటింటికీ సీపీఎం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రతీ…