తెలుగు ప్రజల చిరస్మరణీయుడు.. నేడు స్వర్గీయ ఎన్ఠీఆర్ వర్ధంతి
నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. రాజకీయ రంగ ప్రవేశం 1978లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో అపకీర్తి పాలయ్యింది. తరచూ…
Read More “తెలుగు ప్రజల చిరస్మరణీయుడు.. నేడు స్వర్గీయ ఎన్ఠీఆర్ వర్ధంతి” »