ఇవి మీరెరగని రాజకీయాలా సామె !
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీతో తొత్తులుగా వ్యవహరించారంటూ ఇద్దరు నాయకుల్ని సస్పెండ్ చేశారు. ఇది ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేరు రంగారావు, కిలారి వెంకటస్వామి నాయుడు అందులో ఉన్నారు. నెల్లూరు ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కక్కుర్తి రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలు గుంటూరు, నెల్లూరు జిల్లాలో సర్వసాధారణమైన సంగతి. గత కొన్ని…